వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ కేంద్రంగా వినాయక విగ్రహాల క్రయ విక్రయ లు ఈ యేడు జోరందుకున్నాయి.
వారం రోజలుగా మండపాల వారు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతం సందడిగా కనిపించింది. సోమవారం చివరి రోజు కావడంతో జిల్లాతో పాటు పరిసర నిజామాబాద్, జగిత్యాల , ఆదిలాబాద్ జిల్లాల నుండి పరిసర మహారాష్ట్ర లోని ప్రాంతాలలోని కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి విగ్రహాలను కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది.
Comments
Loading comments...

