వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో వరసగా జరుగుతున్న దొంగతనాలు, ఇతర సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల ప్రత్యేకంగా పట్టణంలో 7 ప్రత్యేక తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేశారు.
చోరీల ఇతర సంఘటనల నియంత్రణకే ఈ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు ఉన్న తమకు నేరుగా సమాచారం అందించాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

