వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు బీపీ మండల్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు అనుముల భాస్కర్ మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం విద్య ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు బీపీ మండల్ చేసిన కృషి చిరస్మరణీయమైనవని అన్నారు. ఇందులో నాయకులు అమరవేణి నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

