వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ అంబేద్కర్ యువజన సంఘం నంబర్ 3 వినాయక మండపానికి జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల బుధవారం రాత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మహిళలు పిల్లలు ఆమెకు సాధారణ స్వాగతం పలికారు. డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సిఐ సమ్మయ్య లతో ఆమె విఘ్నేశ్వరునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతులలో ఎస్పి కు కాలనీవాసులు సన్మానం చేశారు. ఇందులో స్థానిక కౌన్సిలర్ కత్తి నరేందర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

