వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 90 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు సామాజిక రాజకీయ చైతన్యాన్ని కలిగించడమే జేఏసీ లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు.
బుధవారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు విద్యావంతులకు అవగాహన సమావేశం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డా. శారదన్ మహరాజ్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

