వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 85వ కాన్వకేషన్లో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ (వృక్షశాస్త్ర) అధ్యాపకుడు ఎస్. పవన్ కుమార్ పిహెచ్.డి పట్టాను అందుకున్నారు.
ఆయన జ్యోతిస్మతి అనే ప్రాముఖ్యత కలిగిన ఔషధ మొక్కపై విస్తృత పరిశోధన చేసి ఈ డాక్టరేట్ పట్టాను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ , అధ్యాపకులు ఉన్నారు
Comments
Loading comments...

