వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలోని ప్రసిద్ధ 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలకగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకులు ఆయనకు మంగళహారతి ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

