వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ న్యూరో సర్జరీ అదనపు ప్రొఫెసర్ డా. తిరుమల్ ఎర్రగుంటకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా ‘సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమానికి ఆయన ఎంపికయ్యారు. న్యూరో సర్జరీ విభాగంలో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు.
ఆగస్టు 9 నుంచి 16 వరకు అమెరికాలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
Comments
Loading comments...

