వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం రఘుపతిపేట రామగిరి మధ్య ఉన్న దుందుభి నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. వర్షాకాలంలో దుందుభి నదికివరద ఉధృతి వస్తే వాహనదారులు, విద్యార్థులు, రైతులు నది దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు.
సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

