Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన MLA

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 4:50 PM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన MLA - Udayam
బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు ఇన్ ఫ్లో ప్రస్తుత నీటి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి అవసరాలు ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పరిస్థితిపై అధికారులతో చర్చించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...