Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నాలుగేళ్ల కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య

Follow Udayam on Google
raju Sep 08, 2026 11:59 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అసిం కాలనీకి చెందిన ఇమ్రానా బేగం(40) నాలుగేళ్ల కుమార్తె నేహా అశ్లీన్తో కలిసి అశోక్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎస్ఐఆర్ ఫామ్స్ పని ఉందని చెప్పి కుమార్తెతో బయటకు వెళ్లిన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్త షేక్ ఆసిఫ్ దుబాయ్ లో ఉంటున్నట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే ఎడపల్లి ఎస్సై రమా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...