వార్తలకు తిరిగి వెళ్లండి

లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో గురువారం నిజామాబాద్ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు హాజరయ్యారు. రక్తదానం ఆవశ్యకతను వివరించారు. లయన్స్ అదనపు కోశాధికారి
కె.రవీందర్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పి. రాఘవేందర్, గంగాదాస్, కోశాధికారి రాజేందర్, ప్రోగ్రామ్ ఛైర్మన్ జైపాల్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

