వార్తలకు తిరిగి వెళ్లండి
కేసీఆర్ పిలుపు మేరకు వారం రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పలు వీధుల గుండా సాగి తిరిగి అక్కడికే చేరుకుంది భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...

