Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో అటవీ జంతువుల అక్రమ విక్రయం

Follow Udayam on Google
raju Sep 09, 2026 8:44 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో అటవీ జంతువుల అక్రమ విక్రయం - Udayam
నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో అటవీశాఖ నిర్వహించిన తనిఖీల్లో ఒక పెట్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న 98 రోజ్-రింగ్డ్ పారకీట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు DFO తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. A1 సయ్యద్ కలీం (అర్సపల్లి) కు బెయిల్ రాగా A2 సయ్యద్ బిన్ ఖాలిద్ (బర్కత్పుర)కు 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.

Comments

G
Loading comments...