వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీ కళాశాలలో సెప్టెంబర్ 5న శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 2025, 2026లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ,
సీఈసీలో 75% మార్కులతో ఇంటర్ పూర్తిచేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల TSKC ల్యాబ్లో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

