వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం 80's ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు తమ ఫొటోలను 80's ట్రెండ్కు తగ్గట్లు మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్కు యువతతో పాటు పలువురు
ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే తామేం తీసిపోము అన్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సైతం తమ ఫొటోలను అప్పటి లుక్తో షేర్ చేశారు.
Comments
Loading comments...

