Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించిన ప్రజా సంఘాల నాయకులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 30, 2026 7:00 PM వనపర్తిGeneral
నీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించిన ప్రజా సంఘాల నాయకులు - Udayam
ఇటీవల వెలువడిన నీట్ 2026 లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. వారు మాట్లాడుతూ.. నీట్ లో ఉత్తమ ఫలితాలను సాధించడం అమరచింత పట్టణానికి గర్వకారణమని వారు ఈ సందర్భంగా కొనియాడారు. భవిష్యత్తులో డాక్టర్లుగా రాణించి పేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని ప్రజాసంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...