వార్తలకు తిరిగి వెళ్లండి

ఫొటో ఒక కాలానికి, సంఘటనకు శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్లోని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

