వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో సెప్టెంబర్ 1,2 తేదీలలో నిర్వహించే బోనాల పండుగ ఊరేగింపుల్లో డీజేలను ఉపయోగిస్తే వాటిని సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై కురుమూర్తి హెచ్చరించారు.
ఊరేగింపులను రాత్రి 8 గంటలలోపు ప్రశాంత వాతావరణంలో ముగించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

