Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ మోసాలకు కొత్త అస్త్రం

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 28, 2026 8:12 PM అల్ ఇండియా బిజినెస్
సైబర్‌ మోసాలకు కొత్త అస్త్రం - Udayam Digital
దేశంలో సైబర్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ‘ఇండియా డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌’ను ఏర్పాటు చేసింది. ఏఐ ఆధారంగా మోసాలను గుర్తించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్‌తో కలిసి రూపొందించిన ఈ వ్యవస్థ మెషిన్ లెర్నింగ్‌, బిగ్ డేటా అనలిటిక్స్‌తో పనిచేస్తుంది. సైబర్‌ ముప్పులను గుర్తించి సంబంధిత సంస్థలకు సకాలంలో హెచ్చరికలు జారీ చేయనుంది.

Comments

G
Loading comments...