వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త రైలు షురూ: పూరీలో అదిరిపోయే ఏర్పాట్లు

Photo Gallery
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నాందేడ్-ముంబై కొత్త ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అద్భుతంగా ముస్తాబైన పూరీ రైల్వే స్టేషన్ను మంత్రి నేడు స్వయంగా సమీక్షించనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...