వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో పెళ్లి నుంచి తిరిగి వస్తున్న 55 ఏళ్ల కేత్కీ అనే మహిళపై సరయూ నదిలో మొసలి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఆమెను నదిలోకి లాక్కెళ్లి కాళ్లను తినేసింది.
ఆదివారం ఉదయం గ్రామస్థులు రాళ్లతో కొట్టి మొసలి నోటి నుండి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

