వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో భారీ స్కామ్

Photo Gallery
ఢిల్లీ ఆరోగ్య శాఖలో రూ. 650 కోట్ల భారీ మందుల కుంభకోణం జరిగిందని ఆప్ నేత సంజీవ్ ఝా ఆరోపించారు. కేవలం కాగితాలపైనే రూ. 400 కోట్ల కొనుగోళ్లు చూపించి, రూ. 300 కోట్లు పక్కదారి పట్టించారని ఏసీబీ పేర్కొంది.
ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో రోగులకు మందులు, పడకలు దొరకడం లేదని ఆయన మండిపడ్డారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, నిందితుడైన కాంట్రాక్టర్ను దేశం దాటేలా చేశారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...