వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త భద్రతా విధానాన్ని ప్రతిపాదించాయి. అనుమానాస్పదంగా గుర్తించిన చెల్లింపులకు అదనపు నిర్ధారణ తీసుకునేలా మార్పులు చేయాలని సూచిస్తున్నాయి.
బ్యాంకుల వ్యవస్థలో అనుమానాస్పద లావాదేవీ గుర్తిస్తే వినియోగదారుడి ఫోన్కు నిర్ధారణ సందేశం వస్తుంది. వినియోగదారు అంగీకరించిన తర్వాతే చెల్లింపు పూర్తయ్యేలా ఈ విధానం ఉండనుంది.
Comments
Loading comments...
