Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,200 మందికి కొత్త రేషన్‌ కార్డులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 2:51 PM జనగామ General
1,200 మందికి కొత్త రేషన్‌ కార్డులు - Udayam
జనగామ పట్టణంలోని 20వ వార్డులో 1,200 మంది లబ్ధిదారులకు నూతన డిజిటల్‌ రేషన్‌ కార్డులను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దామెర రామరాజు, బూడిద జ్యోతి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...