వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవాణి భక్తులకు నూతన లాంజ్

తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ భక్తుల కోసం ప్రత్యేకంగా లాంజ్ నిర్మించాలని తితిదే భావిస్తోంది. దర్శన టికెట్లు పొంది వేచి ఉండే భక్తుల కోసం అన్నమయ్య భవనం సమీపంలోని ఉడ్సైడ్ హోటల్ ప్రాంగణాన్ని అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు.
ఈ లాంజ్లో విశ్రాంతి గదులు, స్నానపు గదులు, ఇంటర్నెట్ మరియు ఫుడ్కోర్ట్ సదుపాయాలు కల్పించనున్నారు. గదులు దొరకక ఇబ్బంది పడే భక్తులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Comments
Loading comments...