వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రైల్వే డివిజన్లో సరకు రవాణా వేగం పెరిగింది. సిమెంట్, గ్రానైట్, మిర్చి, పత్తి వంటి ఉత్పత్తుల రవాణాను వేగవంతం చేసేందుకు రైల్వేశాఖ ‘క్రాక్ స్పెషల్స్’ (నాన్స్టాప్ గూడ్స్) రైళ్లను నడుపుతోంది.
గతేడాది జులైలో 33 క్రాక్ స్పెషల్స్ నడపగా, ఈ ఏడాది 86 రైళ్లను నడిపారు. అలాగే 10 పొడవాటి రైళ్లను గమ్యస్థానాలకు చేర్చి రైల్వేశాఖ ఆదాయాన్ని పెంచుకుంది.
Comments
Loading comments...

