Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూరులో నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:07 PM పల్నాడు General
వేల్పూరులో నూతన ఆరోగ్య కేంద్రం ప్రారంభం - Udayam
మండలంలోని వేల్పూరు గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య సేవల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...