Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 07, 2026 6:32 PM ప్రకాశం General
ప్రకాశం కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా షేక్ సైదా, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా పాలపర్తి విజేష్ రాజ్‌ను నియమించారు. మొత్తం 23 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా, జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...