వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు.
ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార-ప్రజా పంపిణీ శాఖలను నిర్వహిస్తున్న ఆయన, ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలూ చేపట్టనున్నారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖలను కూడా నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
Comments
Loading comments...