Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 03, 2026 4:08 PM కోనసీమGeneral
ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలు - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురానికి ఆయిబ్ హుస్సేన్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు భానుమూర్తిరాజు, ప్రకాశం జిల్లాకు సీవీ రేణుకను నియమించింది. పశ్చిమ గోదావరికి అనిల్‌కుమార్, కోనసీమకు మహబూబ్‌బాషా, అనకాపల్లికి నాగేశ్వరరావును డీఈవోలుగా నియమించింది.

Comments

G
Loading comments...