వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త బ్రెజ్జా బుకింగ్స్ ప్రారంభం

మారుతి సుజుకి ప్రముఖ కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ మోడల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కంపెనీ డీలర్షిప్లకు వాహనాలను పంపడంతో పాటు ముందస్తు బుకింగ్స్ను కూడా అధికారికంగా ప్రారంభించింది.
ఆసక్తి గల కస్టమర్లు రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి డీలర్షిప్ల ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు. లాంచ్ అయిన వెంటనే డెలివరీలు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...