Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ లో మణికొండ వాసి అదృష్యం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:53 PM రంగారెడ్డి General
నేపాల్ లో మణికొండ వాసి అదృష్యం - Udayam
మణికొండ హుడా కాలనీకి చెందిన ధనపాల్‌రెడ్డి(38) నేపాల్‌లో అదృశ్యమయ్యారు. మౌంట్‌ కైలాష్‌ యాత్ర కోసం 9 రోజుల క్రితం వెళ్లిన ఆయనతో మంగళవారం చివరిసారిగా మాట్లాడినట్లు భార్య సుష్మారెడ్డి తెలిపారు. ఆ తర్వాత నుంచి ఆయన నుంచి ఫోన్‌ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. నేపాల్‌లో భర్త క్షేమంగా ఉన్నారో లేదోనని సుష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...