వార్తలకు తిరిగి వెళ్లండి
నెల్లూరులో మేయర్ తనిఖీలు: పారిశుద్ధ్యంపై ఆగ్రహం
కౌశిక్ శర్మ Jun 23, 2026 10:19 AM నెల్లూరు 6 viewsabout 3 hours ago

నెల్లూరు పొగతోట ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో మేయర్ దేవరకొండ సుజాత మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రుల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్య లోపం ఉన్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతులు లేని ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని మేయర్ సుజాత స్పష్టం చేశారు. నగరంలో ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Loading comments...