Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో బైక్ దొంగల ముఠా పట్టివేత

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 23, 2026 6:24 PM కోనసీమGeneral
కోనసీమలో బైక్ దొంగల ముఠా పట్టివేత - Udayam
కోనసీమలో అంతర్ జిల్లాల బైక్ దొంగల ముఠాను రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 38 లక్షల విలువైన 35 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. మే 22న రావులపాలెంలో జరిగిన దొంగతనం కేసు విచారణలో ఈ ముఠా గుట్టు రట్టయింది. నిందితులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Comments

G
Loading comments...