వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ డా. అజితా వెజెండ్ల ఆదేశాలతో బాలాజీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రామనగర్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐలు, 20 మంది సిబ్బంది ఇళ్లను తనిఖీ చేశారు.
సరైన ధ్రువపత్రాలు లేని 12 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచిన పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

