వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు శ్యామలనగర్ రైల్వే గేటు వద్ద మరమ్మతుల కారణంగా నేటి నుంచి ఈ నెల 11 రాత్రి 7 గంటల వరకు గేటును మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పట్టాభిపురం అండర్పాస్ మీదుగా, స్కూల్, కాలేజీ బస్సులు కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

