వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కారంచేడు మండల వ్యాప్తంగా సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామ సచివాలయాలలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో నేతాజీ తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు అర్హులని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

