వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్. పుష్పలత నేత్రదానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా అంధులకు చూపు ప్రసాదించవచ్చని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 597 మంది నేత్రదానం చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

