వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, దానిని విస్తృతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ.వి.ఎన్.నరేష్ కుమార్ పిలుపునిచ్చారు.
41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

