వార్తలకు తిరిగి వెళ్లండి

మరణానంతరం నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డివిజన్ కంటి వైద్యాధికారి రవీంద్ర పటేల్ కోరారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నేత్రదానం ద్వారా ఇతరులకు చూపు ప్రసాదించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

