వార్తలకు తిరిగి వెళ్లండి

41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెద్ద మజ్జిపాలెం PHCలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పల్లవి మాట్లాడుతూ నేత్రదానం ద్వారా మరొకరికి చూపును ప్రసాదించవచ్చని అన్నారు.గత నెల 25 నుంచికార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆప్తాల్మిక్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వ్యక్తి మరణించిన 6 నుంచి 8 గంటల్లోపు నేత్రాలు సేకరిస్తారన్నారు.
Comments
Loading comments...

