వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం శాంతినగర్ చెందిన కొప్పల లక్ష్మీదేవి (80)మరణించగా యూవర్స్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు అనంతపురం ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ టెక్నీషన్ ప్రసాద్ కంటి కార్నియా గురువారం సేకరించడం జరిగింది .
నేత్రదానానికి సహకరించిన దాత కొప్పుల నాగేంద్రకు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు.
Comments
Loading comments...

