Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్న సేవ పథకం అమలుపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్ష

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 27, 2026 12:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నేతన్న సేవ పథకం అమలుపై మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్ష - Udayam
ధర్మవరం NDA కార్యాలయంలో RDO, చేనేత శాఖ అధికారులతో ‘నేతన్న సేవ’ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. పథకానికి అర్హత ఉన్నవారిలో ఎంతమందికి ప్రయోజనం అందింది? ఇంకా ఎంతమందికి అందలేదు? అందకపోవడానికి కారణాలేంటి? అనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం అందాలి… ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదని ఆదేశించారు

Comments

G
Loading comments...