Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతాజీ వీధిలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:15 PM శ్రీకాకుళంGeneral
నేతాజీ వీధిలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు - Udayam
నరసన్నపేట మేజర్ పంచాయతీలోని నేతాజీ వీధిలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకటరావు, మాజీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్ శాఖ డిఈఈ శ్రీధర్ కుమార్, ఏఈబి రామ్ చరణ్ గుప్తాలను కలిసి వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ వైర్లు కూడా కిందకి వేలాడుతున్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు తెలియజేశారు.

Comments

G
Loading comments...