Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌-పీజీ పరీక్షకై పటిష్ట ఏర్పాట్లు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:57 PM రంగారెడ్డి General
నీట్‌-పీజీ పరీక్షకై పటిష్ట ఏర్పాట్లు - Udayam
30న జరిగే నీట్‌-పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌బీఈఎంఎస్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు, మహిళా తనిఖీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...