వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రధాని నివాసం వద్ద ధర్నా, నేతల అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ వైఖరిని తప్పుబడుతూ బీజేపీ ఆందోళనలు చేపట్టాయి.
విద్యార్థుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సీజేపీ, తటస్థ వేదికపై చర్చలకు ప్రభుత్వం ముందుకురావాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

