వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ కౌన్సెలింగ్పై ఉత్కంఠ

నీట్ యూజీ ఫలితాలు విడుదల కావడంతో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మార్కుల ఆధారంగా సీట్ల అలాట్మెంట్పై అందరూ అంచనాల్లో నిమగ్నమయ్యారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి టాప్ స్కోర్లు సాధించిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పోటీ తీవ్రంగా మారడంతో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కూడా కోరుకున్న కళాశాలలో సీటు దక్కడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...