Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరెడ్‌మెట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై యువకుడు మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 8:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నేరెడ్‌మెట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై యువకుడు మృతి - Udayam
నేరెడ్‌మెట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఒడిశాకు చెందిన సుబాస్ మాలిక్ (30) సఫిల్‌గూడలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ట్రాక్‌పై వీడియోలు తీస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Comments

G
Loading comments...