వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక పాలకొండ ఋషి యోగా కేంద్రంలో ధనుంజయ్ గురూజీ సూచనల మేరకు యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతి చెందిన సుమారు 800 మంది ఆత్మశాంతికి మౌనం పాటించారు
ఈ దుర్ఘటనలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురూజీ శిష్యులు సుమారు 80 మంది మృతికి సంతాప సూచికంగా మౌనదీక్ష పాటించారు. కార్యక్రమంలో సాధకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

